ఇండోనేసియా భూకంప తీవ్రత 7 ఫోటోల్లో

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఇండోనేసియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 38 మందికిపైగా మరణించినట్లు, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్‌పీబీ) వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)