దిల్లీలోని చునాభట్టి మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం

దిల్లీ కీర్తినగర్ అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

దిల్లీ, కీర్తి నగర్‌లోని చునాభట్టీ మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

దాదాపు 45 ఫైరింజన్లు ప్రమాద స్థలానికిచేరుకున్నాయి. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని, ఇప్పటివరకూ ఏవరూ చనిపోయినట్లు సమాచారమేదీ లేదని దిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేశ్ పన్వార్ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ప్రమాదం ఎలా సంభవించదన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)