BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంకకు బ్రెయిన్ డెడ్ : ‘‘ఏం పాపం చేసిందని నా కుమార్తెపైకి కారు ఎక్కిస్తారు’’- తండ్రి ఆవేదన
‘‘పాప కష్టపడి పీజీ సీటు సాధించింది. ఫస్టియర్ చదువుతోంది. సినిమాకు వెళుతున్నట్టు నాకు ఫోన్లో చెప్పారు. సినిమా టైం అయిన తర్వాత పాప ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే వేరే వాళ్లు ఫోన్ చేసి 'మీ పాపకు యాక్సిడెంట్ అయింది' అని చెప్పారు. ఒకశాతం ఛాన్స్ ఉన్నా పాపను బతికిస్తామని డాక్టర్లు చెబుతున్నారు’’
అన్నవాహిక లేకుండా పుట్టిన బిడ్డకు రెండున్నరేళ్ల తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎలాంటి ఆపరేషన్ చేశారు?
అన్నవాహిక లేకుండా పుట్టిన ఆ చిన్నారికి గొంతు, జీర్ణాశయంలో వేసిన ట్యూబ్కు ఇన్ఫెక్షన్ సోకకుండా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి పర్యవేక్షణలో రెండున్నరేళ్ల పాటు సంరక్షించారు.తరువాత ఒక వైద్యుడు ఐదుగంటలపాటు గ్యాస్ట్రిక్ ఫుల్ అప్ శస్త్రచికిత్స చేసి, అన్నవాహికను సృష్టించారు.
'నాకు ఆరేళ్లకే పీరియడ్స్ వచ్చాయి, డాక్టర్లకు కూడా నా సమస్యేమిటో అంతుపట్టలేదు’
"అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఎవరో నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నా మానసిక వయస్సు కంటే నా రూపం పెద్దదిగా కనిపించేది. ఆ వయస్సుకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ పరిణతి ప్రదర్శించాల్సి వచ్చిందేమోనని నాకు అనిపిస్తుంటుంది" అని ఆమె తెలిపారు.
నడక ప్రాథమిక హక్కు: వాహనాలకు ఉన్న విలువ మనిషి నడకకు లేదా?
సుప్రీంకోర్టు తీర్పు, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత పట్టణ ప్రణాళిక విధానాన్నే ప్రశ్నిస్తోంది. ఇంతకాలం అభివృద్ధిని ఎక్స్ప్రెస్వేలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల పొడవుతో కొలిచారు. వాహనాలు వీలైనంత వేగంగా వెళ్లేలా రహదారులను రూపొందించారు. కానీ ప్రతి పౌరుడు ఎప్పుడో ఒకప్పుడు పాదచారిగా మారతారనే విషయం గురించి ఈ ప్రణాళికల్లో పెద్దగా ఆలోచించలేదు.
బడికి వెళ్లే పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏమేం పెట్టాలి, ఎంత పెట్టాలి?
''నేరుగా ఉడకబెట్టిన లేదా నానబెట్టిన పప్పుధాన్యాలు వంటివి తినడానికి పిల్లలు ఇష్టపడకపోవచ్చు. రుచికి తగ్గట్టుగా మార్పులు చేసి పిల్లలకు అందించాలి. తాలింపు వేయడం లేదా కాస్త ఉప్పు వేసుకోవడం వంటివి చేయవచ్చు. కానీ అదే సమయంలో ఉప్పు లేదా ఆయిల్ వంటివి ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి''
శ్రీలంక: జైళ్లలో ముగ్గురి ప్రాణాలు తీసిన గొడవలు డ్రగ్స్ కోసమేనా?
ఖైదీల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిందని జైళ్ల శాఖ పేర్కొంది. ఖైదీలు అకస్మాత్తుగా జైలు గదుల్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. మాదక ద్రవ్యాల కోసమే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, జైలు బయట పడేసిన డ్రగ్స్ ప్యాకేజీలను ఖైదీలు అందుకోలేకపోవడమే ఈ సమస్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
జీడీ నాయుడు మూవీ రివ్యూ: ‘ఇండియన్ ఎడిసన్’ అనిపించుకున్న ‘తెలుగు’ నాయుడు హిట్లర్ను ఎందుకు కలిశాడు?
కోయంబత్తూరులోని రైతు కుటుంబంలో పుట్టిన నాయుడు పెద్దగా చదువుకోలేదు. డిగ్రీలకంటే అనుభవం , జ్ఞానం ముఖ్యమని ఆయన నమ్మకం. ఒక బ్రిటీషర్ దగ్గర రూ.250లతో మోటర్ సైకిల్ కొనాలని అనుకుంటాడు. కానీ ఆ డబ్బుని రైతు కూలీలకి ఇచ్చేస్తాడు. తనతో పాటు నలుగురూ బావుండాలనే తపన.
కందుల జెస్సీ: ప్రభుత్వ పాఠశాల నుంచి శాటిలైట్ తయారీ ప్రాజెక్ట్ వరకు
"శక్తిశాట్ జాతీయ ఫైనలిస్ట్గా 2026 ఆగస్టులో దిల్లీలో నిర్వహించే 8 రోజుల శక్తిశాట్ వర్క్షాప్లో మీరు పాల్గొనే అవకాశం పొందారు." అంటూ జెస్సీకి జూలై 1న ఒక మెయిల్ వచ్చింది. దాంతో జెస్సీ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
గ్రీన్ బూట్: ఎవరెస్ట్ మీద 30ఏళ్లుగా పడి ఉన్న పర్వతారోహకుడి మృతదేహాన్ని తెచ్చే ప్రయత్నాలు ఏమవుతాయి, ఆయన కుటుంబం ఏమంటోంది?
‘‘ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఇన్నేళ్లుగా మీరు ఎక్కడ ఉన్నారు? అని నేను ఆయన్ని అడుగుతాను’’ అని ఉద్వేగంతో అన్నారు ఆయన భార్య యాంగ్స్కిట్.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































