విజయనగరం రైలు ప్రమాదం 10 ఫోటోల్లో...

ప్రచురణ

విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ మధ్య ఆగివున్న పలాస ప్యాసింజర్‌ను అదే ట్రాక్‌పై వచ్చిన రాయగడ ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో 13 మంది మరణించారని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం ఉదయం తెలిపారు.

ప్రమాద దృశ్యాలు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)