వర్షాలు లేక ఒక్క ఏడాదిలోనే అక్కడ 43 వేల మంది చనిపోయారు, అందులో సగంమంది అయిదేళ్ల లోపు చిన్నారులే

ప్రచురణ

తీవ్ర వర్షాబావ పరిస్థితుల వల్ల గతేడాది 43 వేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితికి పంపిన తాజా పేర్కొంది సోమాలియా ప్రభుత్వం.

ఆఫ్రికాలో సంభవిస్తున్న ఆకలి చావులపై మొదటిసారి అధికారికంగా ప్రకటించిన సమాచారం ఇది.

చనిపోయిన వారిలో సగానికి పైగా ఐదేళ్ల లోపు చిన్నారులు.

ఈ ఏడాది మరో 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోనున్నారని అదే నివేదిక అంచనా వేసింది. బీబీసీ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)