లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
ప్రచురణ
రాహుల్ గాంధీని లోక్సభలో విపక్ష నేతగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు.
ఈ మేరకు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.
లోక్సభ స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందుగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









