బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న వారిని తన నివాసం వద్ద కలుస్తానని తాను సీబీఐ అధికారులకు తెలిపానని ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.