తాడేపల్లిగూడెం మండలంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు – ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద సమీపంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్!

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.