You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి రావడంతో డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నామని చెప్పారు.
లైవ్ కవరేజీ
పద్మ మీనాక్షి
'భారత్లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు' - అంబేడ్కర్తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ
అంబేడ్కర్ జయంతి: అణగారిన వర్గాల కోసం అంకితమైన జీవితం
గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
BBC EXCLUSIVE: అంబేడ్కర్ అరుదైన వీడియో ఇంటర్వ్యూ