అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమె చుట్టూ రాజకీయ దుమారం ఎందుకు
ప్రచురణ
అక్షతా మూర్తి... గత కొద్ది రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.
బ్రిటన్లో అయితే ఆమె చుట్టూ ఓ రాజకీయ దుమారమే మొదలైంది.
ఇందుకు కారణం ఒకటి, సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్లో ఆమె వాటా కలిగి ఉండటం. రెండు ఆమె భర్త బ్రిటన్లో ఆర్థికశాఖ మంత్రి కావడం.
ఈ రెండింటికి సంబంధం ఏంటి? బ్రిటన్ సామ్రాజ్యపు మహారాణి కంటే ధనవంతురాలుగా అక్షతా మూర్తి ఎలా అయ్యారు?
ఇవి కూడా చదవండి:
- హాలీవుడ్ సెన్సేషన్ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?
- హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు... 14 మంది అరెస్ట్
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- గవర్నర్ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం ఏంటి?
- కందుకూరి వీరేశలింగం: చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశారు, 40 వితంతు వివాహాలు జరిపించారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



