విశాఖపట్నం: తిమింగలాల మ్యూజియం

ప్రచురణ

కోస్తా తీరానికి 1949, 1960లలో పెద్ద తిమింగలాలు కొట్టుకొచ్చాయి.

వాటి అస్థిపంజరాలను అతి కష్టం మీద వైజాగ్ తరలించి మ్యూజియం నిర్మించారు.

ఆపై వేలాది మంది పరిశోధనలకు ఈ తిమింగలాల మ్యూజియం కేంద్ర బిందువుగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)