వైజాగ్: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్కు తప్పిన ప్రమాదం
వైజాగ్: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్కు తప్పిన ప్రమాదం
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్ రాాష్ట్రంలోని విశాఖలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగబోయే జీ20 సదస్సు ప్రమోషన్లో భాగంగా కైట్ ఫెస్టివల్, పారాగ్లైడింగ్ వంటి కార్యక్రమాలను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఈ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు.

ఫొటో సోర్స్, Audimulapu Suresh/Facebook
ఉదయం బీచ్ రోడ్డులో నిర్వహించిన పారా గ్లైడింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు మంత్రులు అమర్నాధ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని తదితరులు వచ్చారు. ముందుగా ఆదిమూలపు సురేష్ గ్లైడింగ్ చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ సమయంలో మంత్రికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



