యుద్దంలో కళ్లు పోయినా ప్రపంచాన్ని చూస్తున్న సైనికుడు
యుద్దంలో కళ్లు పోయినా ప్రపంచాన్ని చూస్తున్న సైనికుడు
ప్రచురణ
యుక్రెయిన్లో క్రూరమైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోరాటరంగంలో గాయపడి వికలాంగులుగా ఇళ్లకు చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 15 వేల మంది స్త్రీ పురుషులు కాళ్లు చేతులు కోల్పోయారని యుక్రెయిన్ వైద్య శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అందులో ఒకరే సైనికుడు ఆండ్రీ స్మొలెన్స్కీ.
కీయెవ్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న ఈ కథనంలోని దృశ్యాలు మిమ్మల్ని తీవ్రంగా కలిచివేయొచ్చు.

ఇవి కూడా చదవండి
- మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే..
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









