మార్కాపురం పలకలు: దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ పరిశ్రమ ఎందుకు డీలా పడింది?
మార్కాపురం పలకలు: దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ పరిశ్రమ ఎందుకు డీలా పడింది?
ప్రచురణ
మార్కాపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పలకల పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్లోని ఈ పరిశ్రమ ఇప్పుడు మనుగడ కోసం ప్రయాసలు పడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం అక్షరాలు దిద్దేందుకు అందరికీ రాతి పలకలే అవసరం ఉండేది. వాటికి మార్కాపురమే ముఖ్య స్థానంగా ఉండేది.
మార్కాపురం పలకలు కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశమంతటా విస్తరించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరాయి.

వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలో ఇపుడు అనేక యూనిట్లు మూతపడ్డాయి. దాని ప్రభావం ఉపాధి అవకాశాలతో పాటుగా అనుబంధ రంగాల మీద కూడా పడుతోంది. ఈ పరిశ్రమపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి
- బైజూస్: రాకెట్లా దూసుకెళ్లిన ఈ కంపెనీ ఎందుకింతలా పతనమైంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్ను చైనా ఒప్పిస్తుందా? భారత్లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









