జర్మనీలో మండిపోతున్న ఇంధన ధరలు- వ్యాపారాలు, ఇళ్లకు ఒక నెల బిల్లు మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం
జర్మనీలో మండిపోతున్న ఇంధన ధరలు- వ్యాపారాలు, ఇళ్లకు ఒక నెల బిల్లు మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం
ప్రచురణ
ఈ నెలలో గృహ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ వ్యయాన్ని భరిస్తామని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది.
పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలు, పరిశ్రమలకు ఉపశమనం కలిగించే 300 బిలియన్ యూరో ప్రణాళికలో బాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో ఒకసారిచ్చే 300 యూరోల మినహాయింపును ఇప్పటికే అనేక మంది జర్మన్లు అందుకున్నారు.
డ్రెస్డెన్ నుంచి బీబీసీ ప్రతినిధి జెన్నీ హిల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- డిజిటల్ పేమెంట్స్: ఫోన్పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?
- మీజిల్స్: తట్టు వ్యాధి తిరగబెడుతోందా? తెలుసుకోవాల్సిన 10 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









