ఫ్రాన్స్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్ల భేటీలో చర్చ
ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్, భారత ప్రధాని మోదీల భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ ఖ్వత్రా మీడియా సమావేశం నిర్వహించారు.
