గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే 9 వేల మంది చనిపోయారన్న హమాస్ ఆరోగ్య శాఖ

అక్టోబర్ 7 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులలో 9 వేల మందికి పైగా చనిపోయారని, ఉత్తర గాజాలోని యూఎన్ స్కూల్‌ వద్ద తాజాగా జరిగిన దాడిలో 27 మంది మృతి చెందారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి