'రూ. 2,000 నోటు నల్ల డబ్బు దాచుకునే వాళ్ళకే ఉపయోగపడింది' -మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

రూ. 2,000 నోటు చలామణీని నిలిపి వేస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఇది ఊహించిన పరిణామమేనని, త్వరలో 1,000 రూపాయల నోటు మళ్ళీ తెచ్చినా ఆశ్చర్యం లేదని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.

లైవ్ కవరేజీ

నమస్కారం

బీబీసీ వార్తలకు స్వాగతం.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ కోసం లైవ్ పేజీ చూస్తూ ఉండండి.

నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.