ఆంధ్రప్రదేశ్: గుంటూరు ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమంలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి

గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్

బీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌నుక్లిక్ చేయండి.