మయన్మార్ సంక్షోభం: కచ్చిన్ తిరుగుబాటుదారులపై వైమానిక దాడి – 50 మంది మృతి

మయన్మార్‌లో అతిపెద్ద ఆదివాసీ తిరుగుబాటు గ్రూపు లక్ష్యంగా జరిగిన వైమానిక దాడిలో 50 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డట్లు చెప్తున్నారు.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్!

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.