గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు న్యూస్ కు స్వాగతం
ముఖ్యాంశాలు
- తీవ్రవాదులకు నిధులు అందాయన్న కేసులో జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
- శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అనే పార్టీ పేర్లను కేటాయించిన ఎలక్షన్ కమిషన్
- కీయెవ్ నగరంపై రష్యా మిసైల్ దాడిలో 14మంది మృతి
- సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్కు నేడు అంత్యక్రియలు
- దిల్లీ వేదికగా నేడు ఇండియా-సౌతాఫ్రికా మూడో వన్డే.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి