మణిపూర్: కొండచరియలు విరిగినపడిన ప్రమాదంలో 14 మంది మృతి
మణిపూర్లోని నోనీ జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడడంతో భారీ ప్రమాదం సంభవించింది.
శిథిలాల కింద నుంచి 23 మందిని బయటకు తీసుకురాగా వారిలో 14 మంది చనిపోయారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీజీపీ పీ డౌంగెల్ తెలిపినట్టు ఏఎన్ఐ పేర్కొంది.
టుపుల్ రైల్వే స్టేషన్ భవనం ధ్వంసమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

