నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: కర్ణాటక సీఎం
యుక్రెయిన్లో చనిపోయిన కర్ణాటక విద్యార్థి నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెప్పారు.
నవీన్ మృతదేహం ఫొటోను ఆయన మిత్రులు యుక్రెయిన్ నుంచి పంపించారని, ఆ ఫొటోను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించామని ఆయన చెప్పారు.
యుక్రెయిన్ రాయబార కార్యాలయ అధికారులతోనూ సంప్రదిస్తున్నామని బొమ్మై చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది










