ప్రపంచవ్యాప్తంగా 1,62,070.. భారత్లో 519 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా 23,67,758 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 1,62,070 మంది మృతిచెందారు.
* భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 1324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,116కి పెరిగింది. వీరిలో 2,302 మంది కోలుకోగా 519 మంది మృతిచెందారు. ప్రస్తుతం 13,295 మంది చికిత్స పొందుతున్నారు.
* తెలంగాణలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు 21 మంది మరణించారు.. 186 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
* ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుం 565 మందికి చికిత్స అందిస్తున్నారు.
* తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగించారు.