భారతీయులు యుక్రెయిన్ ఖాళీ చేసి వెంటనే వెళ్లి పోవాలంటూ ఇండియన్ ఎంబసీ సూచన
ప్రస్తుతం యుక్రెయిన్ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణించొద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచనలు జారీ చేసింది.
ప్రస్తుతం యుక్రెయిన్ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణించొద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచనలు జారీ చేసింది.