You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఖతర్లో బతుకమ్మ సంబరాలు
ప్రచురణ
ఖతర్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు.
బతుకమ్మ ఆట పాటలతో మహిళలు సందడి చేశారు. సుమారు 1500 వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదం పంపిణీ చేశారు.
ఖతర్లోని తెలంగాణ జాగృతి సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది.
ఖతర్లోని భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- మొబైల్కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)