You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నైజీరియా చర్చ్లు అంత్యక్రియలకు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయెందుకు
ప్రచురణ
ఉచె మౌడిలి తన భార్య చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
ఎందుకంటే, ఆమె అంత్యక్రియల కోసం చర్చి ఆయన్ను లక్ష నైరాలు(రూ.18,500 పైనే) చెల్లించాలని అడిగింది.
వాళ్లు అంత చెల్లించలేకపోవడంతో చర్చి ఆయన భార్య అంత్యక్రియలకు ముందుకు రాలేదు
ఈ సమస్య ఉచె ఒక్కరికే కాదు, నైజీరియాలో మృతుల అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు పెరగడంతో ఇగ్బో వర్గంలోని చాలా మంది బాధపడుతున్నారు.
ప్రముఖులు కూడా చర్చి తీరును విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మనం రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? హైదరాబాద్లో తయారైన ఈ కొత్త రకం వరి అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా ‘రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?
- వెదురు చిగురు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండ్లో ఉన్న వంటకం ఇదే
- ఆంధ్రప్రదేశ్: స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు తలలు పగలగొట్టుకునే వరకు ఎందుకెళ్లాయి?
- ‘చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)