You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ చికిత్స: మరణం ముప్పును 5 రెట్లు తగ్గించే కొత్త థెరపీ
ప్రచురణ
కోవిడ్ నుంచి రోగుల ప్రాణాలను కాపాడే కొత్త థెరపీని కనిపెట్టారు.
ఈ థెరపీలో శరీరంలోని వైరస్ను నాశనం చేయడానికి యాంటీబాడీలను నేరుగా నరాల్లోకి ఎక్కిస్తారు.
కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరికి ఈ థెరపీ పని చేస్తోందని రికవరీ ట్రయల్స్ ఫలితాల్లో తేలింది.
ఇవి కూడా చదవండి:
- భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం ఏమిటి?
- లక్షద్వీప్: సినీనటి ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు?
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్కు ప్రపంచం భయపడాల్సిందేనా?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)