You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్
ప్రచురణ
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కరోనావైరస్ టీకా వేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ టీకా సురక్షితమని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు పెన్స్ ఇలా చేశారని వైట్ హౌస్ తెలిపింది. ఆయన భార్య, జనరల్ సర్జన్ జెరోమ్ ఆడమ్స్ కూడా ఇక్కడ టీకా వేయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)