కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్
ప్రచురణ
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కరోనావైరస్ టీకా వేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ టీకా సురక్షితమని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు పెన్స్ ఇలా చేశారని వైట్ హౌస్ తెలిపింది. ఆయన భార్య, జనరల్ సర్జన్ జెరోమ్ ఆడమ్స్ కూడా ఇక్కడ టీకా వేయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)