పడాల భూదేవి: గిరిజన గూడెం నుంచి రాష్టప్రతి భవన్ వరకూ సాగిన విజయ గాథ

ప్రచురణ

పడాల భూదేవికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భర్త ఆమెను వదిలి వెళ్లిపోయారు. తండ్రి అండతో ఆమె కూలి పనులు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గిరిజన ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు.

చిరుధాన్యాల సాగుకు గిరిజనులను ఒప్పించడం మొదలుకొని, వాటితో తయారుచేసే ఆహార పదార్థాలకు మార్కెటింగ్ కల్పించడం వరకు ఆమె ఎన్నో సాధించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 'నారీ శక్తి' పురస్కారం అందుకున్న భూదేవి విజయ గాథ ఇదీ!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)