You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రూ. 2.55 కోట్లకు అమ్ముడుపోయిన మహాత్ముడి బంగారు కళ్లద్దాలు
మహాత్మాగాంధీ కళ్లద్దాలు లండన్లో శుక్రవారం నిర్వహించిన వేలంలో 2,60,000 పౌండ్ల(సుమారు రూ. 2.55 కోట్లు) ధరకు అమ్ముడుపోయాయి.
బ్రిస్టన్లోని "ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్'' అనే వేలం సంస్థ లెటర్ బాక్స్లో తెలుపు రంగు కవరులో చుట్టి పడేసి ఉన్న ఈ కళ్లద్దాలను ఆ సంస్థ ఉద్యోగి ఒకరు గుర్తించడంతో వెలుగులోకి వచ్చాయి.
ఇది తమ కంపెనీ చరిత్రలోనే అతి విలువైన వస్తువని వేలం సంస్థకు చెందిన అధికారి ఆండ్రూ స్టోవ్ అన్నారు.
"వాటి విలువ ఎంతో చెప్పినప్పుడు, దాని యజమానికి గుండె ఆగినంత పనైంది'' అని స్టోవ్ చెప్పారు.
"శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి వచ్చి ఈ కళ్లద్దాలను లెటర్ బాక్స్లో పెట్టారు. సోమవారం వరకు అతను అక్కడే వేచి ఉన్నారు. మా ఉద్యోగి ఒకరు ఆ కళ్లద్దాలను నాకు అందజేశారు. అందులో ఉన్న ఒక నోట్లో ఇవి గాంధీ కళ్లద్దాలు అని రాసి ఉంది'' అని స్టోవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)