జంతువుల నుంచి మరిన్ని ప్రాణాంతక వైరస్‌లు వస్తాయా?

ప్రచురణ

వన్యప్రాణుల నుంచి కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌లు మనుషులకు సోకడం బాగా పెరిగిందని యుఎన్ తాజా రిపోర్ట్ చెబుతోంది. అందుకు కారణం వన్య ప్రాణులు తమ ఆవాసాలు కోల్పోవడమేనని నివేదిక పేర్కొంది.

అడవుల నరికివేత, పర్యావరణానికి హాని తలపెట్టే విధానాలే వన్యప్రాణుల గూడును చెదరగొడుతున్నాయని రిపోర్ట్ తెలిపింది.

ఈ హెచ్చరికలతో నేపథ్యంలో అటవీ జంతువుల నుంచి మనుషులకు వైరస్‌లు సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్ నవీన్ సింగ్ ఖడ్కాతో బీబీసీ టీవీ ఎడిటర్ వందన ఇంటర్వ్యూ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)