చూస్తుండగానే వెనక్కు జారి బోల్తాపడిన స్కూల్ బస్.. పిల్లలంతా సురక్షితం

ప్రచురణ

మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో వాలులో నిలిచిన ఒక స్కూల్ బస్సు చూస్తుండగానే వెనక్కు జారిపోయి బోల్తా పడింది.

ఆ సమయంలో బస్సులో చాలా మంది పిల్లలు ఉన్నారు.

వెంటనే స్థానికులు స్పందించి బస్సులోని పిల్లలందరినీ రక్షించారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)