You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TDP, YSRCPలు పోలవరం డెడ్లైన్లు ఎందుకు అమలు చేయలేదు? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాయి?
పోలవరం ప్రాజెక్టులో మంత్రులు మాట నిలబెట్టుకోలేకపోవడానికి కారణాలేంటి, ఈ ప్రాజెక్టు నిర్మాణ జాప్యంలో ఎవరి పాత్ర ఎంత?
‘‘పోలవరం ప్రాజెక్టుని 2018 మార్చి నాటికే పూర్తి చేస్తాం. రాసిపెట్టుకో’’ - ఇవీ అప్పటి నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా మాటలు. 2016 మార్చి 10న ఏపీ అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు.
‘‘తొందరెందుకు కన్నా.. 2021 డిసెంబర్ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తాం’’ - ఈ మాటలు ప్రస్తుత నీటిపారుదల శాఖా మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలోనూ, వెలుపలా చెప్పినవి. 2020 డిసెంబర్ లో ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు.
ఈ ఇద్దరు మంత్రులు చెప్పిన మాటలు అమలుకి నోచుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. ప్రాజెక్టులో కీలక పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- రష్యా అణు బాంబులు వేస్తుందా? అణ్వాయుధాలను ప్రయోగిస్తే పాశ్చాత్య దేశాలు ఏం చేస్తాయి?
- యుక్రెయిన్ తరఫున యుద్ధం చేసేందుకు 8,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్న కమెడియన్
- eSanjeevani OPD: ఆన్లైన్లో అన్ని స్పెషాలిటీల డాక్టర్ల కన్సల్టేషన్.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు
- ఆక్వా ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రికార్డు ధరలతో రొయ్యలు, చేపల సాగుదారులకు లాభాలు
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)