You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్: ఈత కొట్టగల అరుదైన ఒంటెల జాతి ఇదే..
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో కనిపించే అరుదైన ఖరాయ్ ఒంటెలు నీటిలో ఈదుతాయి.
కానీ ఇప్పుడివి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
ఈ ఒంటెలు మేత మేసే నేలలను.. వేగంగా విస్తరిస్తున్న ఉప్పు పరిశ్రమ మింగేస్తోంది.
దీంతో వీటి పెంపకంపై జీవించేవారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
ఆ ప్రాంతంలోని ఎన్నో ఉప్పు కయ్యలు అక్రమమని వారు ఆరోపిస్తున్నారు.
స్థానిక పోర్టు అధికారులు మాత్రం వాటి గురించి తమకు తెలీదని చెబుతున్నారు.
ప్రభుత్వం, స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఈ అరుదైన జాతి ఒంటెలను కాపాడేందుకు కష్టపడుతున్నాయి.
కానీ ఈ ప్రయత్నాలు సరిపోతాయా?
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- అమెరికా అమాయకులను చంపేసిందా? కాబుల్ చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
- యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన 18ఏళ్ల ఎమ్మా రదుకాను
- మొహమ్మద్ అట్టా: విమానాన్ని ఎలా హైజాక్ చేశారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడికి ముందు ఏం జరిగింది?
- ఈ దేశంలో సంవత్సరానికి 13 నెలలు, వీరి క్యాలెండర్ ఏడేళ్లు వెనక్కి ఎందుకుంది?
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- ఖడ్గమృగాన్ని తలక్రిందులుగా వేలాడదీసిన ప్రయోగానికి ‘నోబెల్ బహుమతి’ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)