ఏపీ: పిల్లలను బడికి పంపాలంటే భయం, పంపకపోతే దిగులు

ప్రచురణ

బడులు తెరుచుకోవడంలో విద్యార్థుల తల్లిదండ్రులు మీమాంసలో పడుతున్నారు.

తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్నారు.

పంపించకపోతే చదువులో వెనుకబడిపోతారన్న భయం.. పంపిస్తే ఎక్కడ కరోనా బారిన పడతారో అనే భయం తల్లిదండ్రులను వెంటాడతున్నాయి.

ఈ నేపథ్యంలో బీబీసీ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడింది. వారేమంటున్నారో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)