You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గంగానది కోవిడ్ సెకండ్ వేవ్తో శవవాహినిగా మారిందా?
ప్రచురణ
రెండున్నర వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది దేశంలోని కోట్లాది ప్రజల జీవనాడి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా మారిన సందర్భంలో ఈ నదిలో శవాలు కొట్టుకుపోతూ కనిపించాయి.
నదీ తీరంలో చాలా ఘాట్ల వద్ద ఇసకలో వందలాది శవాలను ఖననం చేశారు. దాంతో, ఈ నది శవవాహినిగా మారింది. గంగానదినే జీవనాధారం చేసుకున్న ప్రజలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ కాలుష్యం ప్రభావం మొత్తంగా పర్యావరణంపై ఏ స్థాయిలో ఉంటుంది?
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)