గంగానది కోవిడ్ సెకండ్ వేవ్తో శవవాహినిగా మారిందా?
ప్రచురణ
రెండున్నర వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది దేశంలోని కోట్లాది ప్రజల జీవనాడి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా మారిన సందర్భంలో ఈ నదిలో శవాలు కొట్టుకుపోతూ కనిపించాయి.
నదీ తీరంలో చాలా ఘాట్ల వద్ద ఇసకలో వందలాది శవాలను ఖననం చేశారు. దాంతో, ఈ నది శవవాహినిగా మారింది. గంగానదినే జీవనాధారం చేసుకున్న ప్రజలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ కాలుష్యం ప్రభావం మొత్తంగా పర్యావరణంపై ఏ స్థాయిలో ఉంటుంది?
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)