వంటనూనెల ధరలు ఎన్నడూ లేనంతగా ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రచురణ

వంటనూనెల ధరలు గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకొన్నాయి. లాక్‌డౌన్ కష్టాలకు ధరల పెరుగుదల తోడై సామాన్యులను ఇంకా ఇబ్బంది పెడుతోంది.

ఆరు నెలల క్రితం 90 రూపాయలున్న లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్‌ 110 రూపాయల నుంచి 180 రూపాయలకు చేరింది. నల్గొండలో లీటర్ ప్యాకెట్ 185 రూపాయలుంటే, అమరావతిలో 180 రూపాయలుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)