You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని మోదీ కంటతడి పెట్టుకున్నారెందుకు?
ప్రచురణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాడు పార్లమెంటులో.. తన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్కు వీడ్కోలు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ, ఆజాద్ ఇరువురూ ఒక సంఘటనను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం 2021 ఫిబ్రవరి 15వ తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆజాద్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయి
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)