You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందూ దేవాలయంలో తొలి బ్రాహ్మణేతర పూజారి ఏమంటున్నారంటే...
ప్రచురణ
భారతదేశంలో శతాబ్దాలుగా బ్రాహ్మణులను మాత్రమే హిందూ ఆలయాల్లో పూజారులుగా అనుమతించారు. కానీ ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో పూజారి అయిన తొలి బ్రాహ్మణేతర, వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి గా మారిచామి నిలిచారు.
అయితే, ఆయనలా పూజారులు అవ్వాలని కలలుకన్న వందలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మారిచామి చెబుతున్నారు.
ఏ కులం వారైనా పూజారులు అవ్వొచ్చన్న ప్రభుత్వం, నియామకాల్లో మాత్రం వెనుకబడిన వర్గాల వారిపట్ల వివక్ష చూపుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)