హిందూ దేవాలయంలో తొలి బ్రాహ్మణేతర పూజారి ఏమంటున్నారంటే...
ప్రచురణ
భారతదేశంలో శతాబ్దాలుగా బ్రాహ్మణులను మాత్రమే హిందూ ఆలయాల్లో పూజారులుగా అనుమతించారు. కానీ ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో పూజారి అయిన తొలి బ్రాహ్మణేతర, వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి గా మారిచామి నిలిచారు.
అయితే, ఆయనలా పూజారులు అవ్వాలని కలలుకన్న వందలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మారిచామి చెబుతున్నారు.
ఏ కులం వారైనా పూజారులు అవ్వొచ్చన్న ప్రభుత్వం, నియామకాల్లో మాత్రం వెనుకబడిన వర్గాల వారిపట్ల వివక్ష చూపుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)