కశ్మీరీ కుంకుమ పువ్వు క్రమంగా కనుమరుగైపోతోందా?

ప్రచురణ

కశ్మీర్ అనగానే గుర్తొచ్చే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒకటి.

ఏటా వేలాది మంది స్త్రీ, పురుషులు, పిల్లలు ఈ కుంకుమ పువ్వును సేకరిస్తారు.

గతంలో ఈ పంట సాగు చేసి పిల్లలకు పెళ్లిళ్లు చేసిన రైతులు.. ఇప్పుడు ఈ పంటతో పొట్టగడిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్తున్నారు.

గత ఇరవై ఏళ్లలో పంట దిగుబడి దాదాపు 40 శాతం పడిపోయింది.

కశ్మీర్ రైతులకు ఒకప్పుడు సిరిసంపదల్ని ఇచ్చిన ఆ కుంకుమపువ్వు ఇప్పుడు ఎందుకు వాళ్లకు భారంగా మారుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)