కశ్మీరీ కుంకుమ పువ్వు క్రమంగా కనుమరుగైపోతోందా?
ప్రచురణ
కశ్మీర్ అనగానే గుర్తొచ్చే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒకటి.
ఏటా వేలాది మంది స్త్రీ, పురుషులు, పిల్లలు ఈ కుంకుమ పువ్వును సేకరిస్తారు.
గతంలో ఈ పంట సాగు చేసి పిల్లలకు పెళ్లిళ్లు చేసిన రైతులు.. ఇప్పుడు ఈ పంటతో పొట్టగడిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్తున్నారు.
గత ఇరవై ఏళ్లలో పంట దిగుబడి దాదాపు 40 శాతం పడిపోయింది.
కశ్మీర్ రైతులకు ఒకప్పుడు సిరిసంపదల్ని ఇచ్చిన ఆ కుంకుమపువ్వు ఇప్పుడు ఎందుకు వాళ్లకు భారంగా మారుతోంది?
ఇవి కూడా చదవండి:
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)