GHMC Elections: "వరదల వైఫల్యంలో మా తప్పూ ఉంది. అధికారుల తప్పూ ఉంది. ప్రజల తప్పూ ఉంది"- కేటీఆర్

ప్రచురణ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బీబీసీ న్యూస్ తెలుగుకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘విశ్వనగరాలు ఏవీ ఒక్క రాత్రిలో నిర్మాణం కావు. హైదరాబాద్ కూడా ఒక్క రాత్రిలో విశ్వనగరమైపోదు. ప్రచారంలో గత ఐదేళ్లలో ఏం చేశామో, రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో అన్నదే చెప్తున్నాం. ఓట్ల కోసం నగరాన్ని విధ్వంసం చేయడానికి కూడా వాళ్లు (బీజేపీ) వెనుకాడరు. వాళ్లకు విషయం లేదు. ఇటీవల వచ్చిన వరదల విషయంలో మా తప్పూ ఉంది. అధికారుల తప్పూ ఉంది. ప్రజల తప్పూ ఉంది.’’ అని కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)