ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్రలో తిత్లీ బీభత్సానికి రెండేళ్లు... బాధితులను ఆదుకోని ప్రభుత్వాలు

ప్రచురణ

శ్రీకాకుళం జిల్లా: 2018 అక్టోబరులో తిత్లీ తుపాను బీభత్సం తర్వాత బాధితులకు పాలక పక్షం, ప్రతిపక్షం అనేక హామీలు ఇచ్చాయి. ఇళ్లు ఇస్తామని, పంట నష్టం చెల్లిస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పగా, ప్రభుత్వం చెప్పిన దానికి మరింత అదనపు సాయం అందిస్తామని ప్రతిపక్ష వైసీపీ హామీ ఇచ్చింది.

పాలక, ప్రతిపక్షాలు వారు వీరయ్యారు. అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉంది. అప్పటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షమైంది. కానీ, తిత్లీ తుపాను బాధితుల పరిస్థితి మాత్రం మారలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)