You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒక్క రోజులోనే 20 ఎకరాల్లో విత్తనాలు చల్లే యంత్రం తయారు చేసిన విద్యార్థి
ప్రచురణ
రైతు కుటుంబంలో పుట్టి, వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో ఈ విద్యార్థి తన చదువును రైతుల కోసమే ఉపయోగించాడు. సాధారణంగా లక్షలు ఖరీదు చేసే యంత్రాన్ని, సులువుగా 30 వేల రూపాయలతో తయారు చేశాడు. ఈ యంత్రంతో ఒక్క రోజులోనే 20 ఎకరాల్లో విత్తనాలు వేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- దళిత సర్పంచ్కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- ఎన్ని చట్టాలున్నా లైంగిక నేరాలు ఎందుకు తగ్గడం లేదు
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- నిర్మలా సీతారామన్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకేనా, ప్రైవేటు రంగాల్లో వారికి కూడా ప్రయోజనం ఉంటుందా
- ఉత్తరకొరియా ఆయుధ వ్యాపారం కోసం ఆంక్షలను ఉల్లంఘించిందా? ఆ సీక్రెట్ డాక్యుమెంటరీలో ఏముంది?
- స్టడీ నోట్స్ ఆన్లైన్లో అమ్ముతూ, లక్షలు సంపాదిస్తున్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)