లాక్‌డౌన్‌తో మూతపడ్డ స్కూళ్లు.. లౌడ్ స్పీకర్లలో పాఠాలు చెబుతున్న టీచర్లు

ప్రచురణ

గుజరాత్‌లోని బానాస్కాంటా జిల్లా, పర్పాడా గ్రామంలో వీధివీధికీ లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటిలాగే, ఈ ఊరిలోని బడి కూడా మూతపడింది.

కానీ, ఇక్కడి విద్యార్థులందరికీ టీవీ, మొబైల్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేవు. ఆన్‌లైన్‌లో పాఠాలు వినే పరిస్థితి లేదు.

దీంతో, ఉపాధ్యాయులు ఈ వినూత్న ఆలోచన చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)