లాక్డౌన్తో మూతపడ్డ స్కూళ్లు.. లౌడ్ స్పీకర్లలో పాఠాలు చెబుతున్న టీచర్లు
ప్రచురణ
గుజరాత్లోని బానాస్కాంటా జిల్లా, పర్పాడా గ్రామంలో వీధివీధికీ లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటిలాగే, ఈ ఊరిలోని బడి కూడా మూతపడింది.
కానీ, ఇక్కడి విద్యార్థులందరికీ టీవీ, మొబైల్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేవు. ఆన్లైన్లో పాఠాలు వినే పరిస్థితి లేదు.
దీంతో, ఉపాధ్యాయులు ఈ వినూత్న ఆలోచన చేశారు.
ఇవి కూడా చదవండి:
- తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్గా ప్రశ్నించా’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?
- అనారోగ్యమే ఆమెకు అంతర్జాతీయ వ్యాపార సంస్థను స్థాపించేందుకు స్ఫూర్తినిచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)